18, జనవరి 2009, ఆదివారం

ఆశు కవిత్వం --ఆంధ్రా మృతం


సినిమా నాయికలు ల పేర్లతో పద్యం

జయప్రద

జయ సుధ

శ్రీదేవి

సౌందర్య

దత్త పదులతో రామాయణం నేపధ్యం లో పద్యం రచించడం

చింతా రామకృష్ణారావు.
అన్నారు...

జైభారత్! దత్త పది - రామాయణాంశము. వ్రాశాను చూడండి.

తేటగీతి:-

పుత్ర కామేష్టి జయప్రదముగనుముగిసె.

విజయసుధలొల్కగను రాముడు జనియించె.

సుగుణ శ్రీదేవియే జానకిగ జనించె.

వారి సౌందర్యమునను గాంచి వసుధ మురిసె.


సాహితీ ప్రేమికులకు పసందైన విందు కదూ


January 16, 2009 10:52 PM

కామెంట్‌లు లేవు: